యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి సన్నిధిలో ఈశాన్య ప్రాకార మండపంలో శ్రావణ లక్ష్మి కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రధానార్చకులు, రుత్వికులు, వేద పండితులు ఘనంగా ప్రారంభించారు. విశ్వక్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో శుక్రవారం నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రధానాలయ వ
30 రోజులపాటు నిర్వహణ యాదాద్రి, జూలై 28 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయంలో శుక్రవారం నుంచి నెల రోజులపాటు నిర్వహించనున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశార�
యాదాద్రి, జూలై 26 : ఈ నెల 29న ప్రారంభం కానున్న శ్రావణలక్ష్మి కోటికుంకుమార్చనకు యాదగిరిగుట్టలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం మంగళవారం ఆలయ అధికారులు దక్షిణ దిశ మొదటి ప్రాకార మండపాన్ని శుద్ధి చేయించారు. 30 ర�