Shraddha Walkar | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆఫ్తాబ్ అమీన్ పూనావాలాకు రేపు నార్కో టెస్టు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Aaftab Poonawala | దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా నిందితుడు ఆఫ్తాబ్ను కస్టడీలోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ కేసుల�
Shraddha Walkar | శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆఫ్తాబ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధాను హత్య చేసిన అనంతరం ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నర