శ్రీసింహా కోడూరి, ప్రీతి అస్రానీ జంటగా నటిస్తున్న సినిమా ‘దొంగలున్నారు జాగ్రత్త’. సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు �
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో నలిగిపోతున్న శ్రీలంక.. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్నది. రాజధాని కొలంబోతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్దయెత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇంధన ధరల తాజా
కాబూల్: ముఖానికి ముసుగు వేసుకోని మహిళను తాలిబన్లు గన్తో కాల్చి చంపారు. ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ నియంత్రణ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఆఫ్ఘనిస్థాన్ టైమ్స్ పేర్కొంది. బల్ఖ్ జిల్లా కేంద్రానికి కారులో
కాల్పుల్లో ఎనిమిది మంది దుర్మరణం ఇండియానాపోలిస్లో ఘటన దుశ్చర్య అనంతరం దుండగుడి ఆత్మహత్య వాషింగ్టన్, ఏప్రిల్ 16: తుపాకీ చప్పుళ్లతో అమెరికా మరోసారి దద్దరిల్లింది. ఇండియానా పోలిస్లో గురువారం అర్ధరాత్�
షికాగో, ఏప్రిల్ 6: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. షికాగో సమీపంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. వీరిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఏడుగురి మధ్య
షూటింగ్ ప్రపంచకప్న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్నది. శనివారం జరిగిన 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో విజయవీర్ సింగ్, తేజస్విని స్వర్ణ