శివ్వంపేట మండలం గుండ్లపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత రెండు సంవత్సరాలుగా మిషన్ భగీరథ నీరు రాక కాలనీ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఉదయం కాలనీ ప్రజలు, మహిళలు గ్రామంలో ఖాళీ బిందెలు, డ్ర�
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికుల శివ్వంపేట మండల అధ్యక్షులు వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో శివ్వంపేట ఎంపీడీవ�
వ్వంపేట మండలంలోని దొంతి జీవన్దివ్య గార్డెన్లో మండల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి తన్నీరు హరీశ్రావు, బీఆర్ఎస్ మెదక్ జిల్ల
శివ్వంపేట(మెదక్) : ఇసుక దిబ్బ కూలి ప్రమాదవాత్తూ ఇద్దరు కూలీలు దుర్మరణం చెందిన సంఘటన శివ్వంపేట మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన �