Bottupalli Jayaram | చరిత్రకే వన్నె తెచ్చిన మహనీయుల జాబితాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ముందు వరుసలో ఉంటారని, ఆయన అందరికీ ఆరాధ్యుడని ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్టుపల్లి జయరామ్ అన్నారు.
దేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటిన ధీరుడు ఛత్రపతి శివాజీ మహరాజు అని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ బైపాస్ రోడ్డులో ఆయన వ�
ఉమ్మడి జిల్లాలో సోమవారం ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరూరా ర్యాలీలు నిర్వహించి, శివాజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నినాదాలతో హోరెత్తిన పల్లెలు, పట్టణాలు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు శివాజీ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాల వేస�
వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే వీరుడు ఛత్రపతి శివాజీ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మరాఠా రాజ్యస్థాపకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఆదివారం న్యూబోయిగూడలో నిర్వహించారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ నవయువక్ మండలి, సాంస్కృతిక ట్రస్ట్, తెలంగాణ మరాఠా మండలి, మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో పురానాపూల్ వంతెన నుంచి