మహారాష్ట్రలోని షిర్డీలో కొలువైన సాయిబాబా దర్శనం కోసం వచ్చే భక్తులకు ఐదు లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం కల్పించాలని సాయి సంస్థాన్ నిర్ణయం తీసుకుంది. ఈ బీమా రక్షణను పొందాలనుకొనేవారు దర్శనానికి వచ్చే ము�
ఈ నెల 29,30 తేదీల్లో పట్టణంలోని షిర్డీ సాయిబాబా మందిర 17వ వార్షికోత్సవం, జ్ఞాన సరస్వతీదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ వనమా వెంకటేశ్వర్లు తెలిపారు. ఉత్సవాల కరపత్రాన్ని ఆ�
ల్లాలో గురుపౌర్ణమి వేడుకలను భక్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో పూజారులు బాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలుచేపట్టారు. జిల్లా కేంద్రంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొంద�
పట్టణంలోని మార్కండేయనగర్లో గల షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు సాయిబాబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరివార దేవతలకు వ
షిర్డీలోని సాయిబాబా ఆలయానికి ఏప్రిల్ 25 నుంచి జూన్ 15 వరకు వివిధ రూపాల్లో రూ.47 కోట్ల మేర భక్తులు కానుకలు సమర్పించారు. ఈ నెలన్నర వ్యవధిలో 26 లక్షల మంది భక్తులు సాయినాథుడిని దర్శించుకున్నారు.
ఎల్బీనగర్ : దక్షిణ షిర్డిగా బాసిల్లుతున్న దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయంలో సాయిబాబాకు స్వర్ణ పుష్పార్చన మొదలయ్యింది. ఆలయ కమిటీ వారు స్వర్ణ పుష్పాలతో బాబా వారికి అర్చన చేసే కార్యక్రమానికి శ్రీకారం చు