Maharashtra | మహారాష్ట్ర (Maharashtra )లో శివసేన విభజన చిచ్చు పలు మలుపులు తిరుగుతున్నది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ అనర్హత వేటు వేయకుండా నిర్ణయం తీసుకోవడాన్ని సీఎం ఏక
శివసేన పార్టీ చీలిక వ్యవహారం కీలక మలుపు తిరిగింది. శివసేన పేరు, ఆ పార్టీ గుర్తైన విల్లు బాణాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయిస్తున్నట్టు శుక్రవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక నవంబర్ 3న జరుగనున్నది. ఈ నేపథ్యంలో శివసేన పార్టీ పేరు, విల్లు, బాణం ఎన్నికల చిహ్నాన్ని ఈసీ స్థంభింపజేసింది. అంధేరి ఈస్ట్ ఉప ఎన్నిక కోసం ప్రత్యామ్నాయ ఎన్నికల చిహ్నంతోపాటు పార్టీ పే�
ముంబై: తిరిగి రావాలనుకునే వారు రాచ్చని ఏక్నాథ్ షిండే వర్గానికి శివసేన నేత ఆదిత్య ఠాక్రే పిలుపునిచ్చారు. వారికి పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని అన్నారు. ఈ మేరకు రెబల్ ఎమ్మెల్యేలకు సందేశం ఇచ్చారు. కాగా, అ