పారిస్ పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. పోటీల రెండో రోజైన శనివారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్హెచ్1 విభాగంలో రుబినా ఫ్రాన్సిస్ కాంస్య పతకంతో సత్తాచాటింది.
చేతులు లేకున్నా ఆర్చరీలో సంచలన విజయాలతో పతకాల పంట పండిస్తున్న పారా ఆర్చర్ శీతల్ దేవి శారీరకంగా అన్ని అవయవాలూ సకమ్రంగా ఉండి పూర్తి ఫిట్నెస్తో ఉన్న ఆర్చర్లతో పోటీపడటమే గాక పతకం కూడా నెగ్గి ఔరా అనిపిం�
Inspirational Story | జమ్మూకు చెందిన శీతల్దేవి ఫొకోమేలియా అనే అరుదైన వ్యాధితో జన్మించింది. దీనివల్ల తన చేతులు రెండూ పూర్తిగా ఏర్పడలేదు. శీతల్ని చూసి చుట్టుపక్కల వారంతా జాలిపడేవారు. కానీ తను మాత్రం, ఇతరులకంటే తక్కువ
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన ప్లేయర్ల ప్రతిభకు గుర్తింపు దక్కింది. పలు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు కొల్లగొట్టిన ప్లేయర్లను కేంద్ర క్రీడాశాఖ సముచిత రీతిలో గౌరవించ�