పేద కుటుంబాల కుర్మ కుల బాంధవులకు ఆపదలో అండగా నిలుస్తామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కుర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం, బీఆర్ఎస్ పార్లమెంటరీ ఇంచార్జ్ క్యామ మల్లేష్ తెలిపారు.
సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్లో పున్నం మల్లయ్యకు చెందిన గొర్రెల మందపై అడవి జంతువులు దాడిచేయగా 70 గొర్రెలు మృతిచెందాయి. బాధితుడి వివరాల ప్రకారం.. పున్నం మల్లయ్య రోజు మాదిరిగా తన వ్యవసాయబావ�
Devarakadra | ఊర కుక్కలు వెంబడించడంతో.. భయంతో గొర్రెలు గ్రామ శివారులోని రైలు పట్టాలపైకి వచ్చాయి. అప్పుడే వేగంగా వచ్చిన రైలు ఆ గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 335 గొర్రెలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ విషాద ఘటన దే�
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామంలో ఘోరం జరిగింది. ఓ కొట్టంలో ఉంచిన 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అయితే అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోతకు గురై, శ్వాస ఆడక మృతి చెందాయి. గొర్ర�