ఆగి ఉన్న లారీని వెనుక నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి మరణించగా, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఔటర్ రింగ్రోడ్డుపై జరిగిన ఈ ఘటన వివరాలను శంషాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ ఎస�
తల్లీ, ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి కథనం ప్రకారం.. ఊటుపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రమాదేవి కూతురు కుమ్�
ప్లాట్లు కొనుగోలు చేసిన మహిళలపై దాడి చేసి, 7.20 ఎకరాల భూమిని కబ్జాకు యత్నించిన బీజేపీ నాయకులను రిమాండ్కు తరలించినట్లు శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్రావు తెలిపారు. మంగళవారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్