సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తేదీల్లో ప్రైమరీ మార్కెట్ నుంచి లేదా ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా సెకండరీ మార్కెట్ నుంచి కొనవచ్చు.
రెండో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. గ్రాముకు రూ.5,923గా నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి సబ్స్క్రిప్షన్ మొదలు కానున్న విషయం తెల
ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) రెండు విడుతల్లో సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)ను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడుత బాండ్ల కోసం సబ్స్క్రిప్షన్ ఈ నెల 19-23 మధ్య ఉంటుంది.
ఐదేండ్ల క్రితం జారీచేసిన సావరిన్ గోల్డ్ బాండ్లను (ఎస్జీబీ) ముందస్తుగా అప్పగించి, నగదు తీసుకోవడానికి రిజర్వ్బ్యాంక్ ధరను నిర్ణయించింది. 2023 మే 20 నాటికి ముందస్తు రిడంప్షన్కు వచ్చిన ఈ బాండ్ల ఒక్కో యూని