ఢిల్లీ : దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి టీకాలు ఎగుమతి చేయలేదని కోవిషీల్డ్ తయారీదారు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనవల్లా అన్నారు. భారత్లో వ్యాక్సినేషన్పై సీరం సంస్థ మంగళవార�
జెనీనా: కోవిడ్ టీకాలకు ఇప్పడు అంతటా డిమాండ్ ఉన్నది. కానీ ఆ డిమాండ్కు తగినట్లు ఉత్పత్తి లేకపోవడం సమస్యగా మారింది. పేద దేశాలకు కోవిడ్ టీకాలు అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాక్స్ పేరుత�
కేంద్రానికి హామీ ఇచ్చిన భారత్ బయోటెక్, సీరంవచ్చే నాలుగు నెలలకు ప్రణాళికల సమర్పణ న్యూఢిల్లీ, మే 12: వచ్చే నాలుగు నెలల్లో కరోనా టీకాల ఉత్పత్తిని పెంచుతామని కేంద్రానికి భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట�
ముంబై, మే 11: కొవిడ్ వాక్సిన్ తయారీ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా&ఏ ఇతర ఫార్మా కంపెనీ ఆర్జించనంత లాభాల మార్జిన్లను సాధించింది. రూ.5,446 కోట్ల అమ్మకాలపై ఏకంగా రూ. 2,251 కోట్ల లాభాన్ని (41 శాతం) ఆర్జించిం�
న్యూఢిల్లీ: అసలే వ్యాక్సిన్లకు కొరత ఉంది. దీనికితోడు ఎంత ఆలస్యంగా ఇస్తే వ్యాక్సిన్ సామర్థ్యం అంత మెరుగ్గా ఉంటుందని చెబుతున్న అధ్యయనాలు. దీంతో కొవిషీల్డ్ రెండో డోసు తీసుకునే విరామాన్ని మరోసారి
వచ్చే వారంలో కోవోవాక్స్ క్లినికల్ ట్రయల్స్ | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తన రెండో వ్యాక్సిన్ కోవోవాక్స్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.
లండన్: ప్రస్తుతం కొవిషీల్డ్ వ్యాక్సిన్లు తయారు చేస్తున్న భారత్లోని ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీ సీరం ఇన్స్టిట్యూట్ యూకేలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆ దేశ ప్రధాని బోరిస్ జాన
న్యూఢిల్లీ: దేశంలో వ్యాక్సిన్కు కొరత ఉందన్న వార్తల నేపథ్యంలో కొవిషీల్డ్ను ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా స్పందించారు. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ వార్తలను ఖండ
న్యూఢిల్లీ: అసలే వ్యాక్సిన్ల కొరతతో అల్లాడుతున్న రాష్ట్రాలు, ప్రజలకు మరో బ్యాడ్న్యూస్ చెప్పారు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా. వ్యాక్సిన్ల కొరత జులై వరకూ తప్పదని ఆ
న్యూఢిల్లీ: ఇండియా అతి పెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సిద్ధమవుతోంది. శనివారం (మే 1) నుంచి దేశంలోని 18 ఏళ్లు పైబడిన అందరూ వ్యాక్సిన్కు అర్హులే అని కేంద్రం ప్రకటించింది. ఈ లెక్కన సుమారు 50 న�
న్యూఢిల్లీ: కరోనా టీకా కోవిషీల్డ్ ఉత్పత్తి చేసే సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలాకు దేశవ్యాప్తంగా వై క్యాటగిరి భద్రతను కేంద్రం కల్పించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ మే
వ్యాక్సిన్లు| దేశవ్యాప్తంగా మూడో దశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్రాలు టీకా పంపిణీ కోసం సన్నద్ధమవుతున్నాయి. తమ అవసరాలమేరకు వ్యాక్సిన్ కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నాయి.
టీకా తయారీకి అనేక దేశాలు ఫండింగ్ ఇచ్చాయి అది దృష్టిలో పెట్టుకొనే తక్కువ ధర ఇప్పుడు ఎక్కువ డోసులు ఉత్పత్తి చేయాలి అందుకు పెట్టుబడులు కావాలి.. అందుకే ధరలో పెరుగుదల టీకా రేటు పెంపును సమర్థించుకొన్న సీరం మ�