ఇండియన్ల వ్యాక్సినేషన్కు ఎంతంటే?|
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు 84 కోట్ల మంది భారతీయులకు రెండు డోస్ల వ్యాక్సినేషన్ పూర్తి చేయడానికి రూ.67,193 కోట్లు ....
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం రూ.4500 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలుసు కదా. ఇందులో రూ.3 వేల కోట్లు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు, మరో రూ.1500 కోట్ల�
పుణె: కోవీషీల్డ్ ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ ఇవాళ టీకాల ధరలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కోవీషీల్డ్ టీకాలను రూ.400కు ఒక డోసు చొప్పున ఇవ్వనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీ�
ఆస్ట్రాజెనెకా నోటీసులు | కరోనా వ్యాక్సిన్ ‘కొవిషీల్డ్’ తయారీదారు అదర్ పునావాలాకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కి ఆస్ట్రాజెనెకా లీగల్ నోటీసు జారీ చేసింది.
కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వేగాన్ని పెంచడానికి దేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలైన భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కేంద్రాన్ని నిధులు కోరాయి.