ప్రజాపాలన అందించడంలోనే కాదు అధికారిక సమావేశాల నిర్వహణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నది. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో జిల్లా యంత్రాంగం నిర్వహించిన ‘దిశ’ సమీక్షా సమావేశం ఇందుకు ఉదాహారణ.
మహిళలను గౌరవించటం, నేరాలు చేస్తే పడే శిక్షలపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలని, అందుకోసం పాఠ్యాంశాల్లో ఈ అంశాలను చేర్చాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు.
ఇలా పోస్టింగ్ ఇస్తున్నారో లేదో.. అలా బదిలీ జరిగిపోతున్నది. సిబ్బంది.. శ్రేయోభిలాషులు పూల బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపేలోపే మళ్లీ బదిలీ వేటు పడుతున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలీస్ శాఖలో బదిలీల వ్
పాఠశాల విద్యాశాఖలో పలువురు అదనపు డైరెక్టర్ల(అడిషనల్ డైరెక్టర్ల)ను బదిలీచేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైర్టెకర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు.