సీనియర్ జర్నలిస్టులతో అనుచితంగా వ్యవహరించిన టిప్పర్లు, ట్రాక్టర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బోధన్లో జర్నలిస్టులు శుక్రవారం ఆందోళన చేపట్టారు.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సరళిని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ బృందం పరిశీలించింది. వినోద్ నేతృత్వంలో ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు, తెలంగాణ పౌర సరఫరాలశాఖ కార్పొరేషన్ మాజీ
ఆధునిక విద్య కారణంగా రచయితలు కూడా అసంఖ్యాకంగా పుట్టుకొచ్చారు. వీరి చేతుల్లో కొన్ని వందల పుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో ఏవి మంచివి అంటే చెప్పడం కష్టమైన పనే. కానీ సీనియర్ పాత్రికేయులు, కథకుడు, విమర�
కేఆర్ఎంబీ ద్వారా తెలంగాణకు భవిష్యత్తులో జరగబోయే అతి భయంకరమైన నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కాపాడుకోవడానికి వెంటనే ప్రజాప్రతినిధులు ఐక్యంగా ప్రయత్నాలు ప్రారంభించాలని సీనియర్ జర్నలిస్టులు పాశం యాద