హద్దు మీరిన ఫోన్ ట్యాపింగ్ అంశం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది. ఏకంగా ఢిల్లీ దూత ఫోన్నే ట్యాప్ చేశారన్న కథనాల నేపథ్యంలో ఏఐసీసీ తీవ్రంగా స్పందించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్
“ఎన్నికలకు ముందు ఓట్ల కోసం ఎగదోశారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం కోసం ఊరూరా తిప్పారు. ఓట్లను వేయించుకున్నారు. పదవులను పొందారు. మమ్ముల నట్టేట్లో వదిలేసి పెదవులు మూసుకున్నారు” అంటూ పలువురు సీనియర్ కాంగ్రెస�
కాంగ్రెస్లో రోజురోజుకూ వర్గ విభేదాలు తీవ్రమవుతున్నాయి. లోక్సభ ఎన్నికల తరుణంలో అవి మరింత తీవ్రరూపం దాల్చి ఘర్షణలకు దారితీస్తున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గంలో గురువారం ఓ నాయకుడు మరో నాయకుడిని చెప్పుత�
కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరింది. ఇటీవల పార్టీలో చేరిన వ్యక్తికి పదవి ఇవ్వడం హస్తంలో నిప్పు రాజేసింది. దీంతో 24 గంటల వ్యవధిలోనే అతడ్ని తొలగించడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది.
అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి నేతృత్వంలో మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షాబాద్ సత్యనారాయణ తన అనుచర వర్గంతో శుక్రవారం బీఆర్ఎస్లో చేరార�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితులవుతున్న వారంతా బీఆర్ఎస్లో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అన్నారు. పెద్దకల్వలకు చెందిన పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులంతా మ�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వన్మ్యాన్ షోపై ఆగ్రహంగా ఉన్న పార్టీ సీనియర్లు అవకాశం దొరికినప్పుడల్లా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.