అక్రమంగా గంజాయిని రవాణా చేయడంతో పాటు విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు.
Nizamabad Crime | నిజామాబాద్ నగరంలో గంజాయిని విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు పట్టుకుని 230 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు నగర సీఐ శ్రీనివాస రాజ్ వెల్లడించారు.
నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో హాషిష్ ఆయిల్, విదేశీ గంజాయి విక్రయిస్తున్న నలుగురిని ఆబ్కారీ ఎస్టీఎఫ్, ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 465 గ్రాముల హాషిష్ ఆయిల్, 20 గ్రాముల వీదేశీ గంజాయ�
దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలో విద్యాభ్యాసం.. కానీ, చెడు వ్యసనాలకు అలవాటు పడి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డారు ఇద్దరు ఐఐటీ విద్యార్థులు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి, ఎ
నిర్మల్ పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పట్టకుని రిమాండ్కు తరలించినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వె