డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.62 లక్షల విలువ చేసే 27 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్కు అలవాటుపడుతున్న యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నదని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ అనిల్కుమార్ అన్నారు. మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులు ఈ డ్రగ్స్ మహమ్మారిని తమ దరిదాపుల
ఐటీ కారిడార్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... యూసుఫ్గూడ శ్రీరాంనగర్కు చెందిన సులేమాన్.
డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గోల్కొండ సమీపంలోని డైమండ్ హిల్స్ కాలనీకి చెందిన సయ్యద్ ముజఫర్ అలీ, సబ్జా కాలనీకి చెందిన అబుబాకర్ బిన్ అబ్దుల్ అజీ