Navy Seizes Narcotics | సముద్ర మార్గాల ద్వారా ఓడల్లో అక్రమంగా జరుగుతున్న డ్రగ్స్ రవాణాపై భారత నౌకాదళం దృష్టిసారించింది. అనుమానాస్పద నౌకలను తనిఖీ చేసింది. ఒక షిప్ నుంచి 2,500 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నది.
Customs Seizes Gold, Electronics | విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రూ.6.75 కోట్ల విలువైన బంగారం, ఎలక్ట్రానిక్స్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.88 లక్షల విలువైన విదేశీ కరెన్సీని పట్టుక�
Iran Seizes Israeli Ship | ఇజ్రాయెల్ సంస్థకు చెందిన కార్గో షిప్ను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. గల్ఫ్లోని జియోనిస్ట్ పాలనకు (ఇజ్రాయెల్) సంబంధించిన కంటైనర్ షిప్ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ శనివారం స్వాధీనం చేసుకున్నట�
శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.2.19 కోట్ల విలువైన బంగారాన్ని గురువారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఐదుగురు ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా, సీట్ల కింద, దు
చింతలమానేపల్లి : మండలంలోని లంబడిహెట్టి గ్రామంలో పోలీసులు గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర ఆధ్వర్యంలో ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక�
చెన్నై: పెద్ద సంఖ్యలో నక్షత్ర తాబేళ్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నై ఎయిర్పోర్టులో బుధవారం ఈ ఘటన జరిగింది. థాయ్లాండ్కు ఎగుమతి చేసేందుకు పది బాక్సుల్లో ఉంచిన 2,247 జీవి
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ను భారత్లో భాగంగా చూపించే వరల్డ్ మ్యాప్లను చైనా స్వాధీనం చేసుకున్నది. చైనాలో తయారైన సుమారు రూ.50 వేల విలువైన ఈ పటాలను షాంఘై పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ
భారీగా హెరాయిన్ పట్టివేత | దేశ రాజధాని ఢిల్లీలో అధికారులు భారీగా పట్టుకున్నారు. స్పెషల్ పోలీసుల బృందం 350 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నది. దాన్ని