Chinmoy Das | బంగ్లాదేశ్లో దేశద్రోహం కేసులో అరెస్టైన హిందూ సన్యాసి చిన్మయ్ కృష్ణ దాస్కు బెయిల్ లభించింది. ఆరు నెలలుగా జైలులో ఉన్న ఇస్కాన్ మాజీ పూజారికి బంగ్లాదేశ్ హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.
Neha Singh Rathore: సింగర్ నేహా సింగ్ రాథోడ్పై.. లక్నోలో దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై సోషల్ మీడియాలో ఆమె ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ వివాదాస్పద పోస్టులు చేసింది. దీంత�
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఫిర్యాదుతో జార్ఖండ్లోని దియోఘడ్ డిప్యూటీ కమిషనర్ మంజునాథ్ భజంత్రీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దేశద్రోహంతోపాటు పలు సెక్షన్ల కింద ఆరోపణలు మోపారు. ఈ మేరక�
Aziz Qureshi : ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషిపై రాజద్రోహం కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై...
లక్నో : యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషిపై కేసు నమోదైంది. బీజేపీ నేత ఆకాష్ కుమార్ సక్సేనా ఫిర్యాదు ఆధారంగా మాజీ గవర్నర�
బ్రిటీషు కాలంలో రూపొందించిన దేశద్రోహ చట్టం ఇప్పటికీ అవసరమా? అని ఇటీవల సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వలస కాలపు చట్టం స్వతంత్ర భారతదేశంలో ఇంకెన్ని రోజులు కొనసాగిస్తార�
కొచ్చి: సామాజిక కార్యకర్త, నటి అయేషా సుల్తానాను లక్షద్వీప్ పోలీసులు విచారించారు. ఆదివారం సాయంత్రం ఆమె లక్షద్వీప్ రాజధాని కవరట్టిలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లారు. దేశద్రోహం కేసులో విచార
న్యూఢిల్లీ: లక్షద్వీప్కు చెందిన ఫిల్మ్ మేకర్, సామాజిక కార్యకర్త అయిషా సుల్తానాపై ఇవాళ దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. విద్వేషపూరితంగా మాట్లాడినట్లు కూడా ఆమెపై కేసు బుక్ చేశారు. ఓ టీవీ చర్చల�
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజును ఆ రాష్ట్ర సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వైఎస్ఆర్ పార్టీ రెబల్ ఎంపీ రఘ�