Adhir Rajan Chowdhury: కొత్త రాజ్యాంగ కాపీల్లో సోషలిస్టు, సెక్యులర్ అన్న పదాలు లేవని కాంగ్రెస్ ఎంపీ అధిర రంజన్ చౌదరీ తెలిపారు. సెంట్రల్ విస్టాలో ఎంటర్ అవుతున్న నేపథ్యంలో కొత్త రాజ్యాంగ కాపీలను అందజేశారన�
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని నెహ్రూ అవలంబించిన దార్శనికతను ఇవాళ సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు.
రాష్ట్రాల సమాఖ్యగా వర్థిల్లుతున్న భారత దేశంలో ఫెడరల్ స్ఫూర్తి పరిఢవిల్లుతూ, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మూలస్తంభాలుగా పాలన సాగినప్పుడు మాత్రమే దేశంలో సంక్షేమం విలసిల్లి, మరింత ప్రగతి పథంల�