సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 80 నుంచి ఇరిగేషన్శాఖకు మినహాయిస్తూ సాగునీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
తాగునీటి కోసం మహరాష్ట్ర, కర్ణాటకను సంప్రదించాలని ఉరుకులు పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఆ దిశగా వివరాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు త�
రాష్ట్రంలో ఇటీవల వరదల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా నిలిచామని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. సహాయక చర్యల నిమిత్తం సీఎం కేసీఆర్ రూ.500 కోట్లు ప్రకటించారని నివేదించింది. ఈ వరదల వల్ల 40 మంది మరణించారని, �