వర్షాకాలం అంటేనే లేనిపోని రోగాలు, ఇన్ఫెక్షన్లు పలకరిస్తుంటాయి! వాటిబారిన పడకుండా ఉండాలంటే.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం సరైన పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. ఇంట్లో ఉండే సాధారణ పదార్థా�
పట్టణవాసులు జంకుఫుడ్..బిర్యానీలు.. రోడ్డు పక్కన చేసే తినుబండారాలకు అలవాటు పడి ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు. అలా కాకుండా మార్కెట్లో సీజన్కు అనుగుణంగా లభించే పండ్లు తీసుకున్నైట్లెతే ఆరోగ్యాన్ని కాప�
Mid-day meals | మధ్యాహ్న భోజనంలో భాగంగా స్కూల్ పిల్లలకు కోడికూర, సీజనల్ పండ్లు అందించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి నుంచి వచ్చే నాలుగు నెలల పాటు
Heavy Weight | జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా ప్రస్తుతం చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. అధిక బరువు మనిషికి మనః శాంతిని దూరం చేస్తున్నది. సరైన వేళకు తినకపోవడం, నిద్ర పోకపోవడం బరువు పెరగడానికి కారణాలు. �
వేసవిలో సీజనల్ పండ్లు, కూరగాయలే తినాలి. నీరు సమృద్ధిగా ఉండే పుచ్చకాయలు, ఖర్బూజ, కొబ్బరి బొండాం ఎక్కువగా తీసుకోవాలి. గుండె జబ్బులు తదితర సమస్యలు ఉంటే మాత్రం డాక్టర్ సలహా తప్పనిసరి.
హైదరాబాద్,జూన్ 25: సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటేఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో శరీరానికి తగిన రోగనిరోధక శక్తిని అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే �