వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ రవీందర్ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావే
వాతావరణంలో మార్పులతో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగీ, మలేరియా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైద్యులు, సిబ్బందికి సెలవులను రద్దు చేసింది.
వరదలతో ప్రభావితమైన 8 జిల్లాల్లో ఆరోగ్య సేవలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలను క్లస్టర్లుగా విభజించి, ఈ నెల 16 నుంచి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్
మూగ జీవాలను సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షించుకోవాల ని పశు వైద్యులు సూచిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో భూమిపై కొత్త గడ్డి వస్తుందని, ఆ గడ్డిని తినడం ద్వారా అవి రోగాల బారిన పడుతాయన్నారు
వాతావరణంలో ఏర్పడిన మార్పులు, అలవాట్లలో వచ్చిన మార్పులతో పిల్లల ఆరోగ్యం సహజంగానే కొంత గందరగోళంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా కొంతమేర తగ్గిపోతుంది. జబ్బుల బారిన పడే ఆస్కారమూ ఉంటుంది
వాతావరణంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. వాతావరణ మార్పులకు ఆరోగ్య సంరక్షణ మరింత అవసరం. ఈ రోజుల్లో కొంచెం నిర్లక్ష్యం చేయడంతో ఆరోగ్య దెబ్బతింటుంది. మారుతున్న వాతావరణం.. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తక్షణ ప్�