Scorpion: విమాన ప్రయాణికురాలిని ఓ తేలు కుట్టింది. విమానంలో గాలిలో ఉన్నప్పుడే ఈ ఘటన జరిగింది. దీనిపై ఎయిర్ ఇండియా సంస్థ స్పందించింది.ఆ ప్రయాణికురాలు ప్రస్తుతం బాగానే ఉన్నట్లు చెప్పింది.
బీరుసీసాలో తేలు ప్రత్యక్షమైన ఘటన మంగళవారం సాయంత్రం మండల కేంద్రంలో జరిగింది. నర్మెటకు చెందిన కన్నెబోయిన కరుణాకర్, మరో వ్యక్తితో కలిసి మండల కేంద్రంలోని తిరుమల వైన్స్లో మంగళవారం రెండు బీర్లు కొనుగోలు చ�
బీరుసీసాలో తేలు ప్రత్యక్షమైన ఘటన జనగామ జిల్లా నర్మెటలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. నర్మెటకు చెందిన కన్నెబోయిన కరుణాకర్, మరో వ్యక్తితో కలిసి స్థానికంగా గల ఓ వైన్స్లో రెండు బీర్లు కొనుగోలు చేశా�
దేశమంతటా నాగుల పంచమి జరుపుకొంటుండగా.. అక్కడ మాత్రం తేళ్ల పంచమి జరుపుకోవడం ఆనవాయితీ. అంతేకాదు తేళ్ల దేవతల కోసం ప్రత్యేకంగా ఆలయం నిర్మించడంతోపాటు ఆలయంలో తేళ్ల దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆ గ�