రాజీవ్ యువ వికాసానికి ఆదిలోనే ప్రభుత్వం మొకాలడ్డుతున్నది. యువతకు ఎలాంటి షరతులు లేకుండా రుణం ఇస్తున్నామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం బ్యాంకులు లబ్ధిదారుల ఎంపికలో సిబిల్ స్కోరు తప్పనిసరిగా ఉండాలనే �
తండ్రి లేని లోటు.. ఆర్థిక కష్టాలు ఎదురైనా.. కుంగిపోలేదు...తల్లి ఆశీర్వాదం.. ఆమె ఇచ్చిన కొండంత ధైర్యంతో సివిల్స్లో సత్తాచాటారు జనగామ జిల్లాకు చెందిన సస్యరెడ్డి. కుటుంబంతో కలిసి దుండిగల్ గండిమైసమ్మలో అద్ద�
గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీ ప్రక్రియలో ఇంటర్వ్యూలను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో, ఆయా పరీక్షల్లో మొత్తం మార్కుల సంఖ్య తగ్గే అవకాశం ఉన్నది. ప్రస్తుతం గ్రూప్-1లో రాత పరీక్షకు 900, ఇ
ఐపీఎల్ 2022లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఢిల్లీ బ్యాటర్లు మొదట్లో దూకుడుగా ఆడినా.. పృథ్వీ షా వికెట్ కోల్పోయాక ఆచితూచి ఆడుతున్నారు. ఏడో ఓవర్లో హర్షల్ పటేల్ ఐదు పరుగుల