Vladimir Putin | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), రష్యా అధినేత పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం చర్చనీయాంశమైంది. ఆ సమయంలో వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
SCO Summit: మోదీ, పుతిన్ కలిసి ఒకే కారులో ఎస్సీవో మీటింగ్ వేదిక వద్దకు వెళ్లారు. అక్కడ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వారికి స్వాగతం పలికారు. ఆ వీడియోను రష్యా విదేవశాంగ శాఖ పోస్టు చేసింది. దానికి వీడియాఆ
China Robot | చైనా (China) లోని తియాన్జిన్ (Tianjin) వేదికగా షాంఘై సహకార సదస్సు (SCO) జరుగుతోంది. ఆ సదస్సులో ఉంచిన ఓ హ్యుమనాయిడ్ రోబో (Humanoid Robot) అందరి దృష్టిని ఆకర్షించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవడం ఎల్లప్పుడు ఆనందంగానే ఉంటుందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. చైనా పోర్టు నగరం తియాన్జిన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు కలి
PM Modi in China | పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China) చేరుకున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత బీజింగ్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా టియాంజిన్ ఎయిర్పోర్ట్లో ప్రధానికి రెడ్కార్పెట్ వేసి అక్కడి అధికారులు ఘనంగా స్వా�
Invitation | భారత్ - చైనా (India - China) దేశాల మధ్య సంబంధాల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెలాఖరులో టియాంజిన్ (Tianjin) నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రావాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China ) పర్యటన ఖరారైంది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ.. రెండు రోజుల పాటూ చైనాలో ప్రధాని పర్యటించనున్నారు.
Rajnath Singh | సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
SCO Summit | భారత్ ఆతిథ్యంలో ఇవాళ (మంగళవారం) షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు (Summit ) జరుగనుంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ సదస్సు ఎన్నో విశేష ప్రాధాన్యతలకు వేదిక కానుంది.
షాంఘై సమ్మిట్కు రావాల్సిందిగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, చీఫ్ జస్టిస్కు భారత్ ఆహ్వానం పంపింది. అయితే, వీరు హాజరయ్యేది మాత్రం అనుమానంగానే ఉన్నది. తమ ప్రతినిధులను పంపాలని నిర్ణయించినట్లు సమాచారం.
సంప్రదింపులు లేకుండానే అధికార మార్పిడి తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించడంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎస్సీవో సదస్సులో ప్రధాని మోదీ పిలుపు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: అఫ్గానిస్థాన్లో ఇటీవలి పరిణామ�
Ajith Doval on Terrorism: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్లను కట్టడి చేయడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని