‘గురుకులాల్లో చదివే విద్యార్థులతో పనులు చేయించుకుంటాం.. వాళ్లు వాడే టాయిలెట్లను వారే కడుక్కుంటే తప్పేంటి.. వాళ్లేమీ పాష్ సొసైటీ నుంచి వచ్చిన వాళ్లేమీ కాదు.. వాళ్లు కూర్చున్న వెంటనే టేబుల్ మీదికి భోజనం �
ఎస్సీ గురుకులాల్లో ప్రవేశాలపై ఎన్నడూ లేనివిధంగా గందరగోళం నెలకొన్నది. ఇప్పటికే 5వ తరగతి ప్రవేశాల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేయగా, విద్యార్థులు జిల్లాలకు జిల్లాలే మారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో
ప్రవేశ పరీక్ష, ఎలాంటి ఫీజు లేకుండానే ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు కల్పించాలని నిర్ణయించారు. పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించనున్నారు. అన్ని గురుకుల కాలేజీల్
రాష్ట్రం లో 317 జీవో అమలు ద్వారా స్థానికేతర ప్రాంతాల్లో పోస్టింగ్లు పొందిన గిరిజన గురుకులంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులను తిరిగి స్థానికత ఆధారంగా పోస్టింగ్లు కల్పిస్తూ బదిలీ చేశారు. ఈ మేరకు ఎస్టీ గురుకుల విద�
రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రమోషన్ల ఊసే కానరావడం లేదు. 2018 నుంచి ఎలాంటి మార్పులు లేక వారంతా వెనుకబడి ఉన్నారు. వీరితోపాటే ఎంపికైన బీసీ, మైనార్టీ, జనరల్ గురుకులాల్లో 2021లో ఒకసారి, ఇద
బెంగళూరు వేదికగా జరిగిన సౌత్జోన్ జాతీయ గోల్ఫ్ చాంపియన్షిప్లో తెలంగాణ ఎస్సీ గురుకుల విద్యార్థి అమూల్య టైటిల్తో మెరిసింది. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న అమూల్య కీలక పాయింట్లు ఖాతాల�
విద్యార్థులు విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎస్సీ సంక్షేమశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సూచించారు. ఎస్సీ గురుకుల కళాశాలలలో చదివి గత ఏడాది ఎంబీబీఎస్లో 204, ఐఐటీల్లో 65, నీట్లో 80, ఐఐటీ/జీఎఫ్టీఐ సీట్లు సాధి
హైదరాబాద్ : సోషల్ వెల్ఫేర్ గురుకలాల్లో ఇంటర్మీడియట్ ఫస్టియర్లో ప్రవేశం (RJC CET-2022 ) నిర్వహించిన ఎంట్రెన్స్ ఫలితాలు విడదలయ్యాయి. కరీంనగర్లోని క్యాంపు కార్యాలయంలో శనివారం రాత్రి ఫలితాలను మంత్రి కొప్పుల �