ఎస్సీ గురుకు లాల్లో విద్యార్థులతో టాయిలెట్లు కడిగించడం, పారిశుధ్య పనులు చేయించడం తప్పేమీ కాదని మాట్లాడిన సొసైటీ సెక్రటరీ అలుగు వర్షిణిపై సత్వరం చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కు ల కమిషన్, రాష్ట్ర ప్�
ఎస్సీ గురుకుల విద్యార్థులపై వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ వీఎస్ అలుగు వర్షిణిపై హై దరాబాద్ గాంధీనగర్ పోలీస్స్టేషన్లో ఎస్సీఆర్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
గురుకుల విద్యార్థులపై వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణిని వెంటనే విధుల నుంచి తొలగించి దళిత అధికారిని నియమించాలని ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హకుల పోరాట సమితి వ్�
టీజీఎస్డబ్ల్యూఆర్ఐఎస్ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 6 ,7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్టు సొసైటీ సెక్రటరీ వర్షిణి సోమవారం వెల్లడించారు.
ఐఐటీ, నీట్ తదితర ప్రవేశ పరీక్షలకు ఫౌండేషన్ కోర్సును ఈ ఏడాది నుంచి మరో 10 ఎస్సీ గురుకులాల్లో ప్రవేశపెట్టనున్నారు. గౌలిదొడ్డి, కరీంనగర్ సీఈవో(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్) తరహాలోనే 10 గురుకులాలను తీర్చిదిద�
సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో టీచర్ల బదిలీలలో నెలకొన్న గందరగోళం కొలిక్కిరావడం లేదు. అసలు సొసైటీలో ఏం జరుగుతున్నదో తెలియడం లేదని టీచర్ల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు సంబంధించిన మెస్ చార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గురుకులా లు, హాస్టళ్లలోని మొత్తంగా 8 లక్షల 50వేల మంది విద్యార్థులక