Mandakrishna Madiga | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. మాదిగలకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని ధ్వజమెత్తారు.
ఎర్రగడ్డ : ఆలిండియా సమతా సైనిక్దళ్ రాష్ట్ర ముఖ్య నేతలు మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ను కలిసి పెండింగ్లో ఉన్న ప్రధాన అంశాల గురించి ప్రస్తావించి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. డాక్టర్ అంబేద్క�
కొందుర్గు : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పుట్టిన పసి బిడ్డ నుంచి సచ్చే ముదసలి వరకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం కొందుర్గు మండలంలోని �