రాష్ట్రంలోని అనేక గ్రామాల్లో ఉన్న బెల్ట్షాపుల్లో మద్యం ఏరులై పారుతుంటే, వాటిని ఎత్తివేసేందుకు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము వివిధ జిల్లాల్లో ప�
మండలంలోని అంబేద్కర్ సంఘం నాయకులు ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్పై ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్రకు మంగళవారం ఫిర్యాదు చేశారు.
లగచర్ల ఘటనలో అమాయక గిరిజన రైతులను బలిచెయ్యొద్దని, లగచర్ల ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్కు పూర్తి నివేదిక అందజేయాలని, పొలీస్ హింసకు గురైన బాధితులకు తక్షణం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వికారాబాద్ జి