Delhi CM | ఢిల్లీ మద్యం పాలసీలో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం విడుదలయ్యారు. సీబీఐ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలతో ఆదివారం కేజ్రీవాల
యమునా నది కాస్త నెమ్మదించినా శుక్రవారం మళ్లీ వర్షాలు కురవడంతో దేశ రాజధాని ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. దహన సంస్కరాలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం వరద సుప్రీంకోర్టు ప్రవేశ ద్వారం వద్దకు చేరుకుంద�
ఢిల్లీ పోలీస్ శాఖలో రూ.350 కోట్ల కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా ఈ కుంభకోణానికి బ�
Delhi Politics | ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే మంత్రులుగా ప్రమాణం చేశారు. సౌరభ్ భరద్వాజ్తో పాటు అతిషితో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణం చేయించారు. ఆ తర్వాత ఇద్దరికి శాఖలను సై
మద్యం కుంభకోణం కేసులో కస్టడీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియాను సీబీఐ మానసికంగా హింసిస్తున్నదని ఆ పార్టీ నేతలు సౌరభ్ భరద్వాజ్, అతిషి ఆరోపించారు.
AAP | ఢిల్లీ (Delhi) అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ఇద్దరు మంత్రులు మనీష్ సిసోడియా (Manish Sisodia), సత్యేందర్ జైన్ (Satyendar Jain) మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి స్థానాలను భర్తీ చేసేందుకు తన కేబిన�