నల్లమల అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ జంతువుల సంఖ్య గతం కంటే పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ రకాల జంతువులు 436 ఉన్నాయని, అందులో సుమారు 12 చిరుతలు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని పేర్కొంటున్నార
నల్లమల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సాసర్ పిట్స్ వద్దకు వివిధ అటవీ జంతువులు దాహం తీర్చుకునేందుకు వచ్చి ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. అందులో ఒక చిరుత కూడా ఉన్నది.
వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి గోస మొదలైంది. వన్యప్రాణుల దాహం తీర్చేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుంటలు అడుగంటాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అడవిలో నీటికుంటలు, సా�
వేసవి కాలం ప్రారంభమైన దృ ష్ట్యా వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు జిల్లా అటవీశాఖ అధికారులు చర్య లు చేపట్టారు. రోజురోజుకూ ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వాటికి ప్రాణా పాయం లేకుండా వికారాబాద్ రేంజ్తోపా�
వేసవిలో అటవీ జంతువుల దాహార్తిని తీర్చేందుకు వికారాబాద్ జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వన్యప్రాణులు నీరు తాగేందుకు అనుకూలంగా ఉన్న అడవిలోని పలు ప్రాంతాల్లో 120 సాసర్పిట్లు, పెర్కోలే�
వేసవి వచ్చిందంటే మనుషులకే కాదు వన్యప్రాణులకూ తాగునీటికి కష్టం వస్తుంది. ఎండ తీవ్రతకు కుంటలు, చెలిమలు, వాగులు ఎండిపోయి వన్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వస్తుంటాయి.