కల్వకుంట్ల కవిత..! తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఉద్యమ నేత కేసీఆర్ అడుగుజాడల్లో స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో వెన్నుచూపని ధీరవనితగా పేరుతెచ్చుకొన్నారు.
కాకతీయుల కళావైభవ చిహ్నం.. చారిత్రక రామప్ప ఆలయం పులకించిపోయింది. యునెస్కో గుర్తింపు తర్వాత తొలిసారిగా ఇక్కడ నిర్వహించిన ప్రపంచ వారసత్వ ఉత్సవాలు అంబరాన్నంటాయి.
7 నుంచి కాకతీయ వైభవ సప్తాహం సన్నాహక సమావేశంలో మంత్రి సత్యవతి హనుమకొండ, జూలై 3: కాకతీయులది ప్రజారంజకమైన పాలన అని, వారి చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాకతీయ వ�