అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. చెన్నైకు చెందిన స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్.. గురువారం ‘అగ్నిబాణ్' రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది.
Gaganyaan Mission | ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ తొలి టెస్ట్ ఫ్లైట్ను ఈ నెల 21న నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. శ్రీహరికోటలోని షార్ నుంచి దీన్న�
Chandrayaan-3 | భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ నెల 13 శ్రీహరికోటలోని సతీశ్ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ మిషన్ను ప్రారంభించనున్నారు. ఏర్పాట్లన్నీ
హైదరాబాద్, జూన్29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 485 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 27,130 మందికి పరీక్షలు నిర్వహించారు. 485 మంది కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన�
యువ శాస్త్రవేత్తల కోసం ‘యువికా-2022’ ఇస్రో ఆధ్వర్యంలో శ్రీహరికోట సందర్శనకు అవకాశం ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ దేశ వ్యాప్తంగా 150 మంది విద్యార్థులకు అవకాశం మంచిర్యాల అర్బన్, మార్చి 18 : యువ శ�
హైదరాబాద్, నవంబర్ 25: అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుత విజయాన్ని సాధించింది. తొలి ప్రైవేట్ క్రయోజె నిక్ రాకెట్ ఇంజిన్ ‘ధావన్-1’ను విజయవంతంగా పరీక్షించిం