నిబంధనల మేరకు నిర్ణీత గడువులోగా జిల్లాలో లే అవుట్ల అనుమతులను పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి లే అ
నియోజకవర్గంలో గత నెల 30న జరిగిన ఎన్నికల్లో తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని బీఆర్ఎస్ సత్తుపల్లి నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా జరిగింది. సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. వృద్ధులు, దివ్యాంగులు, బాలింతలు, యువకులు పోలింగ్ కే
రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల ఫలాలను పేదలకు అందిస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకుపోతున్నదని, ఒక్క సత్తుపల్లి నియోజకవర్గంలోనే గడిచిన మూడేళ్లలో రూ.1000 కోట్ల అభివృద్ధి జరిగిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ�
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వీ.శ్రీనివాసగౌడ్ శనివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కల్లూరు మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణానికి హెలికాప్టర్ ద్వారా చేరుకుం�