భారత స్టార్ ప్యాడ్లర్ సతియన్ జ్ఞానశేఖరన్ సంచలన ప్రదర్శనతో ప్రపంచ 20వ ర్యాంకు ఆటగాడు ఖ్వాద్రి అరుణను ఓడించినా అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న దబాంగ్ డిల్లీకి తొలి మ్యాచ్లో ఓటమి తప్పలేదు.
ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత మహిళా పాడ్లర్ మనిక బత్రా పోరు ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో 39వ ర్యాంకర్ మనిక 11-6, 10-12, 9-11, 11-6, 11-13, 11-9, 3-11తో 13వ ర్యాంకర్ ఆడ్రియాన డయాజ్(ప్యూర్టోరిక) చ�
డబ్ల్యూటీటీ కంటెండర్ టోర్నీలో భారత జోడీ మనిక బాత్రా-సాతియాన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో భారత ద్వయం 3-0 తేడాతో ప్రపంచ 9నంబర్ స్పెయిన్ జంట మారియా జియావో-అల్వారో రోబ�
చెన్నై: ప్రమాదకర కరోనా వైరస్పై పోరాడేందుకు భారత యువ టీటీ ప్లేయర్ సాతియాన్ జ్ఞానశేఖరన్ ముందుకొచ్చాడు. కొవిడ్-19 పోరాటంలో భాగంగా తన వంతుగా తమిళనాడు సీఎం సంక్షేమ నిధికి సాతియాన్ శుక్రవారం లక్ష రూపాయల �