గత ఏడాది ఫిబ్రవరి 13 నుంచి రైతులు నిరసన కొనసాగిస్తున్న ఖనౌరీ, శంభూ సరిహద్దు పాయింట్ల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాలను పంజాబ్ పోలీసులు బుధవారం బలవంతంగా తొలగించారు. రైతులను అక్కడ నుంచి తర�
తాము చేస్తున్న పోరాటంతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) చేతులు కలపాలని పంజాబ్ రైతు నేత సర్వన్ సింగ్ పంఢేర్ ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ సంఘానికి లేఖ రాసినట్టు ఆయన తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై అన్నదాతలు మళ్లీ సమరశంఖం పూరించారు. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించడం సహా తమ డిమాండ్లను కేంద్రం పట్టించుకోకపోవడంపై కన్నెర్ర చేశారు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలవడంపైనే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, రైతుల డిమాండ్లను పట్టించుకోవడం లేదని రైతు సంఘం నేత సర్వణ్ సింగ్ పంధేర్ శుక్రవారం ఆరోపించారు.
పంటలకు కనీస మద్దతు ధరపై(ఎంఎస్పీ) చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక రోజంతా పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని రైతు నేత శర్వాన్ సింగ్ పంధేర్ డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటే, తక్షణమే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని రైతు సంఘం నేత సర్వన్ సింగ్ పంధేర్ శనివారం డిమాండ్ చేశారు.