డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర విద్యాశాఖ ఏటా అందజేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్రప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి రాష్ట్రం నుంచి ఉపాధ్యాయురా
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని గురువారం గురుపూజోత్సవాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అన్ని విద్యాసంస్థల్లో గురువులను పూలమాలలు, శాలువాలతో విద్యార్థులు
సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి మరేదీ లేదని, ఈ వృత్తి ఎంతో గొప్పదని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని హనుమకొండ కలెక్టరేట్లోని డీ
రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక విజన్తో ముందుకెళ్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉర్సుగుట్ట సమీపం�
సమాజంలో గురువుల పాత్ర ఉన్నతమైనదని, తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు జీవితాన్నిస్తారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో భీమారంలోని జడ్పీ పాఠశాలలో సోమవ
ఉపాధ్యాయులంటే మార్గదర్శకులు. ఆ బాటలోనే యావత్ భావితరం అడుగులు వేస్తోంది. అందుకే గురువులు కాలానికనుగుణంగా తన పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఒక విజ్ఞానగనిలా మారుతున్నారు.