సర్పంచ్గా పోటీ చేయాలన్న ఆశ.. కానీ, ఖర్చులు భరించేందుకు పైసలు ఎట్లా అనే మీమాంస పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నెలకొన్నది. చేతిలో చిల్లిగవ్వలేకపోవడం, తాజా మాజీ సర్పంచ్లకు చేసిన పనులకు బి�
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాజారాం తండాలో తండ్రీతనయుడు సర్పంచ్ పదవి కోసం పోటీపడుతున్నారు.రాజారాం తండా సర్పంచ్ స్థానం జనరల్ కేటాయించారు. తండాలో నివసించే కాయిత లంబాడీలు ఇరువర్గాల నుంచి సర్పంచ్ స
స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ నాయకులకు తలనొప్పిగా మారింది. ఒకే పార్టీ మద్దతుదారులు ఇద్దరేసి చొప్పున సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేయడంతో గ్రామపంచాయతీల్లో రాజకీయంగా వేడెక్కింది. అటు అధికార, ఇటు వ
ఎస్టీలు లేనిచోట సర్పంచ్ పదవిని ఆ వర్గానికి కేటాయించడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామస్థులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు.
ఆ ఊరి పేరు గూడెం.. దీనిని గిరిజన గ్రామం అనుకుంటే పొరబడ్డట్లే.. పేరును బట్టి అప్పటి ప్రభుత్వం ఎస్టీకి కేటాయించింది. కానీ ఇక్కడ ఒక్క గిరిజనుడు కూడా లేకపోవడం గమనార్హం. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా దీనిని ఎస్టీ�
గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలయ్యింది. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడులో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా ఓ యువకుడు రూ.27.50 లక్షలకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది.
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని ఓ గ్రామం పలు గ్రామ పంచాయతీలకు ఆదర్శంగా నిలిచింది. మద్యం, డబ్బుకు ఆశపడకుండా గ్రామాభివృద్ధికి కృషి చేసే వారికి సర్పంచ్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. ఇందుక�