‘కరోనా మహమ్మారి మనకు నవ్వుల్ని దూరం చేసింది. ప్రతి ఒక్కరు ఒక రకమైన భయంలోకి వెళ్లిపోయారు. ఈ విషాదం నుంచి ప్రజలు తేరుకునేలా నా వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచన నుంచే ‘మంచి రోజులు వచ్చాయి’ కథ పుట్టింది’ అన్నారు మా
మారుతీ మాత్రం కేవలం 30 రోజుల్లోనే ఒక సినిమా తీసేశాడు. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఇండస్ట్రీలో అంతా షాకవుతున్నారు. ఎందుకంటే రెండు నెలల్లోనే కథ రాసుకోవడం.. సెట్స్ పైకి తీసుకెళ్లడం.. పోస్ట్ ప్రొడక్షన్ చేసి
ఓ హీరోకు ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రభాస్ లాంటి టాప్ హీరో అండ దొరికింది. దాంతో ఆ కుర్ర హీరో కెరీర్ సెట్ అయిపోయింది. అతడే సంతోష్ శోభన్. ఈ హీరోకు ప్రభాస్ అండగా నిలబడటమే కాకుండా ఆయన కెరీర్కు కావాల్సిన బూస్టప్ ఇస్�
ఈ మధ్య కాలంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలై మంచి విజయం అందుకున్న సినిమా ఏక్ మినీ కథ. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని ఒక బోల్డ్ కాన్సెప్ట్ ఈ సినిమాలో చూపించారు.
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా విజయం సాధించడం అంటే చిన్న విషయం కాదు. దానికి చాలా అదృష్టం ఉండాలి. టాలెంట్ ఎంత ఉన్నా కూడా అవకాశం రానప్పుడు నిరూపించుకునే చాన్స్ కూడా లేదు.
ఇటీవలే ఏక్ మినీ కథ చిత్రంతో మంచి హిట్టందుకున్నాడు యువ హీరో సంతోష్ శోభన్. ఈ యువ నటుడి యాక్టింగ్ కు ఇంప్రెస్ అయిన మారుతి అతనితో ఓ సినిమా చేస్తున్నాడన్న వార్త ఫిలింనగర్ సర్కిల్ లో చక్కర్లు కొడుత�
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ బ్యానర్ యూవీ క్రియేషన్స్. ఈ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ అనే చిన్న బ్యానర్ ను స్థాపించి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తున్నారు.
‘కెరీర్లో తొలిసారి సక్సెస్లో ఉండే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ అనుభూతి చాలా కొత్తగా ఉంది. విజయాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదు’ అని అన్నారు సంతోష్శోభన్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఏక్మి�
సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన చిత్రం ఏక్ మినీ కథా. ఈ సినిమాను ఇప్పటికే స్టార్ హీరోలు ప్రభాస్, రాంచరణ్ ప్రమోట్ చేశారు.
కరోనా వ్యాప్తితో సంతోష్శోభన్ హీరోగా నటించిన ‘ఏక్మినీ కథ’ చిత్రం రిలీజ్ వాయిదాపడింది. కార్తిక్ రాపోలు దర్శకుడు. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగ్ మాస్ మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదలక�
ప్రభాస్ ఇప్పుడు తన కెరీర్ లోనే తీరిక లేనంత బిజీగా ఉన్నాడు. వరస సినిమాలు కమిట్ అవుతూ అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఇలాంటి సమయంలో తన గురించి కాకుండా పక్క హీరోల గురించి ఆలోచించే �