గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి వీరభద్రస్వామి ఆలయ 32వ వార్షికోత్సవాలు ఈనెల 14వ తేదీ నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి వారి జాతరను జరుపుకోవడం ఆనవాయిత�
సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ చేసుకుంటారు. గోదాదేవి రంగనాథుడిలో లీనమై భోగాన్ని పొందింది ఈ రోజే. దీనికి సంకేతంగా భోగినాడు గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు. సుఖాలను ప్రసాదించమని భగవంత
భక్తి గీతాలు మార్మోగగా.. భజన పాటలు పల్లవిస్తాయి. తాళాల దరువులు, మద్దెల మోతల మధ్య.. కోర మీసాల స్వామికి మొక్కులు చెల్లిస్తారు. బారులు తీరిన ప్రభ బండ్ల మీద భక్తులు కొత్తకొండకు తరలివస్తారు. హనుమకొండ జిల్లా భీమద
సౌర విద్యుత్ రంగంలో సింగరేణి కొత్త మైలురాయిని దాటనున్నది. మంచిర్యాల సమీపంలోని ఎస్టీపీపీ ప్రాంగణంలో తొలిసారిగా ఫ్లోటింగ్ ప్లాం ట్ను ప్రారంభించనున్నది. ఈనెల 15న 5 మెగావాట్ల ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్ల
సంక్రాంతి నాటికి డబుల్బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ ఇండ్లు అందేలా లబ్ధిదారుల ఎంపిక పూర్తిచ
నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు పనులు తుది దశకు చేరిన ఇండ్లను ఉన్నతాధికారులు సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. పనుల పురోగతి, ఇండ్ల కేటాయింపు ఏర్పాట్లపై సమీక్షలు జరుపుతున్న�