రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు గురువారం తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని, శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ను వారివారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలు�
పంట మార్పిడి విధానాలు, ఆయిల్ పాం సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి ఆయన కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ని
రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధానకార్యదర్శి(సీఎస్)గా సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం సీఎస్గా కొనసాగుతున్న రామకృష్ణారావు ఈ నెల 30న ఉద్యోగ విరమణ చేయన
తదుపరి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆయనను
సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు ఢిల్లీలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన తెలంగాణ క్యాడర్కు చెందిన 1992-బ్యాచ్ ఐఏఎస్ అధికారి.