తెలంగాణ ప్రభుత్వం మెరుగైన విద్యావ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నది. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించేందుకు నూతన గురుకుల విద్యాలయాలను మంజూరు చేసింది. ఇందులో �
-సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం హత్నూర : ప్రమాదవశాత్తు హార్డ్వేర్ షాపులో అగ్నిప్రమాదం సంభవించి సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం జరిగిన ఘటన హత్నూర మండలం దౌల్తాబాద్లో మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివ�
రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసిన మంత్రి తన్నీరు హరీశ్రావు మిరుదొడ్డి, ఆగస్టు 24: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొని గాయపడి రోడ్డుపై పడిఉన్న ఐదుగురు బాధితులను 108 వాహనం ద్వారా దవాఖానకు తరలించి, మానవత్వం చా�
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి ఎమ్మెల్యే సీడీపీ నుంచి 40శాతం నిధులు పాఠశాలలకు ప్రతి ఎమ్మెల్యే ఏటా రూ.2 కోట్లతో పాఠశాలల్లో పనులు సంగారెడ్డి (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠ�
నారాయణఖేడ్/నాగల్గిద్ద: సీఎం కేసీఆర్ చేస్తున్న నిరంతర కృషి ఫలితంగానే పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. గురువారం నారా యణఖేడ్ మండలం నాగాపూర్లో రూ.16 లక్షలతో నిర�
సంగారెడ్డి కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంత యువకులకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా బైక్ మెకానిక్, సర్వీసింగ్లో పురుషులకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఎస్బీఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ వంగా రాజ�
సదాశివపేట: పేద ప్రజల పెన్నది సీఎంఆర్ఎఫ్ అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సదాశివపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 15 మంది పేదలకు సీఎంఆ�
జాతిరత్నాలు, ఇతర వెబ్ సిరీస్ చిత్రాలు ఇక్కడే చిత్రీకరణ జైలు సీన్లు తీసేందుకు ఆసక్తి చూపుతున్న దర్శకులు సంగారెడ్డి పాత జైలుకు పెరుగుతున్న డిమాండ్ ఆదాయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పేరు కంది: ఒకప్పుడు కరుడ�
సంగారెడ్డి కలెక్టరేట్: అపుడే పుట్టిన బిడ్డకు మొదటి గంటలోపే తల్లి పాలు పట్టాల్సిన విషయంపై కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నదని హెల్త్ ఆండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ పేర్కొన్నారు. అందుకోసం వా�
రామచంద్రాపురం: పరిశ్రమల యాజమాన్యాలు సామాజిక సేవలో ముందుండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. భారతీనగర్ డివిజన్లోని ఈఎస్ఐ దవాఖానలో ప్యారగాన్ పరిశ్రమ రూ.30లక్షల విలువతో అల్ట్రాసౌండ్ మెషి న్, డ�
పెరిగిన పంటల సాగు విస్తీర్ణం.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులుజహీరాబాద్, మార్చి 29: నారింజ ప్రాజెక్టులో పుష్కలంగా నీరు నిల్వ ఉండడంతో భూగర్భ జాలాలు పెరిగిపోవడంతో పంటల సాగు పెరిగిందని వ్యవసాయ, ఉద్యాన శాఖ అధ�
కోహీర్ నుంచి ప్రయోగం45 కిలోమీటర్లు కరెంట్ లైన్ పూర్తివికారాబాద్ నుంచి కోహీర్ వరకు తీగల బిగింపుట్రయల్ రన్ పూర్తి చేసిన అధికారులుకోహీర్, మార్చి 28: వాయు కాలుష్యానికి చరమగీతం పాడేందుకు రైల్వేశాఖ ప్�