సినీనటుడు అల్లు అర్జున్కు భారీ ఊరట లభించింది. ‘పుష్ప-2’ చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ మరణించిన కేసులో ఆయనకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ను
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. ఈ విషయంలో హీరో అల్లు అర్జున్ను నిందించాల్సిన అవసరం లేదని, ఎక్కువ మంది ప్రజలు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు.
తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్కు జాతీయ మానవ హక్కు ల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీచేసింది. ఈ మేరకు సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను ఎన్హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది. త�
ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్కు హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన షోకాజ్ నోటీసులపై థియేటర్ యాజమాన్యం స్పందించి సమాధానం ఇచ్చింది. ఈ నెల 4న సంధ్య థియేటర్లో పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొ�
తెలంగాణలో పుష్ప వైల్డ్ ఫైర్ హైడ్రామాకు తెరపడింది. రాష్ట్రంలో ఆ సినిమా ఏ స్థాయిలో ఆడిందో తెలియదు కానీ, మూడు వారాల పాటు రాజకీయ రచ్చ మాత్రం కావాల్సినంత జరిగింది. పుష్ప ఫైర్లో రాష్ట్రంలోని అన్ని సమస్యలు క�
ఇటీవల సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా లేక ప్రజలను అపోహలకు గురిచేసే విధంగా కామెంట్లు చేసినా కఠిన చర్యలు తప్పవని నగర పోలీసులు హెచ్చరించారు.
నాడు సినిమాలు సమాజ మార్పు కోసం తీస్తే, నేడు సమాజంతో పనిలేకుండా సంపాదనే లక్ష్యంగా తీస్తున్నారని ఎమ్మెల్యే, సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రగాయాలపాలై కిమ
CV Anand | జాతీయ మీడియాను (National Media) ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలకు గానూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad Police Commissioner) సీవీ ఆనంద్ (CV Anand) క్షమాపణలు చెప్పారు.