Sandeep Pathak : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేయడాన్ని ఆ పార్టీ ఎంపీ సందీప్ పాఠక్ స్వాగతించారు.
Sandeep Pathak : దేశ రాజధానిలో నెలకొన్న జల సంక్షోభం ఆప్, బీజేపీల మధ్య రాజకీయ రగడకు కేంద్ర బిందువైంది. ఇరు పార్టీలు నీటి సమస్యకు మీరంటే మీరే కారణమని డైలాగ్ వార్కు తెరలేపారు.
AAP | ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. గుజరాత్ ప్రజల ఓట్లతో ఆప్ ఈ హోదా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సందీప్ పతాక్ను ఆప్ జాతీయ ప్రధాన కార్యదర�
చంఢీఘడ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రం నుంచి అయిదుగురు రాజ్యసభ సభ్యుల్ని నామినేట్ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈనె�