ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా గత ఏడు నెలల కాలంలో ప్రభుత్వానికి సుమారు రూ.10 వేల కోట్ల వరకు ఆదాయం లభించగా సామాన్యుడికి మాత్రం నడ్డి విరుగుతోంది. గతంలో ఇసుక వ్యాపారులు ఈ దందాను నడిపించగా నేడు ప�
Sand Price | ఏటా చలి, వేసవికాలాల్లో రూ.1,400లోపు ఉండే టన్ను ఇసుక ధర.. ఈ ఏడాది మాత్రం రూ.2,000 వరకు పలుకుతున్నది. ఇసుక బజార్ల పేరుతో ప్రభుత్వమే ధరలు పెంచడం ఇందుకు ప్రధాన కారణమని నిర్మాణరంగ నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా భా�
ఇసుక బంగారమైపోయింది. నూతన విధానం పేరుతో ప్రభుత్వ చర్యలు బెడిసికొడుతున్నాయి. రూ.1200 నుంచి 1400 మధ్య ఉండాల్సిన ఇసుక టన్ను ధర నెలరోజులుగా రూ.2000కుపైగా పలుకుతున్నది.
ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానం ప్రతికూల ఫలితాలు ఇస్తున్నదని నిర్మాణరంగ నిపుణులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరు.. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా ఉందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వంలో
జిల్లాలో ఇండ్ల నిర్మాణాల జోరు పెరిగింది. ఇదే క్రమంలో ఇసుక ధరలు సైతం అమాంతం పెరిగాయి. నిన్నమొన్నటి వరకు అందుబాటులో ఉన్న ఇసుక ధరలు రెట్టింపై దొడ్డు ఇసుక రూ.2వేలు, సన్న ఇసుక రూ.2,500 వరకు ధర పలుకుతున్నది.
గత కేసీఆర్ సర్కారు రెండేళ్ల క్రితం (2022) పెద్దపల్లి జిల్లాలోని మానేరు, హుస్సేన్మియా వాగులపై టీఎస్ఎండీసీ ఆధ్వర్యంలో 23 ఇసుక క్వారీలకు టెండర్లు పిలిచింది.