పొరుగు రాష్ట్రం ఏపీ ఇసుకను ఉచితంగా ఇస్తుంటే మన రాష్ట్రం మాత్రం నూతన ఇసుక పాలసీ పేరుతో సజావుగా సాగుతున్న ప్రక్రియను మరింత జటిలం చేసింది. ఫలితంగా ఇసుక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అటు రవాణాదారులకు కూడా గిట్ట
కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా మారింది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక పాలసీ. నూతన విధానంతో భారీ ఆదాయం వస్తుందన్న ప్రభుత్వ పెద్దలు, అధికారులు మాటలు తప్పని తేలిపోయింది.
ప్రభుత్వం ఇసుక విధానాన్ని సమూలంగా మార్చాలని ప్రయత్నిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఇసుక లారీ యజమానుల సంఘం మండిపడింది. ఈ మేర కు సంఘం నాయకులు శుక్రవారం టీజీఎండీసీ చైర్మన్ సుశీల్కుమార్తో సమావేశమై వినతిపత
Chandrababu | ఉచిత ఇసుక విధానాన్ని ఛాలెంజ్గా తీసుకుంటున్నానని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఉచిత ఇసుక విధానం పారదర్శకంగా ఉండాలని అన్నారు. ఉచిత ఇసుక విధానంపై ఏపీ సీఎం చంద్రబాబు వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం సమ
Chandrababu | కొత్త ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఉచిత ఇసుక విధానంలో జోక్యం చేసుకుని అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. అమరావతిలోని సచి
Sand Policy | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పాత ఇసుక విధానాన్ని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019, 2021లో ఇచ్చిన ఇసుక విధానాలన
‘ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసిచూడు’ అన్నారు పెద్దలు. అంటే ఆ రెండు విజయవంతంగా పూర్తి చేయడం అంతకష్టమని పెద్దల భావన. ప్రస్తుత పరిస్థితుల్లో పెండ్లి చేయడం సులభమేమో గానీ ఇల్లు కట్టడం మాత్రం కష్టతరంగానే ఉంది.