ఆదిశంకరులు భారతావని నాలుగు దిక్కుల్లో స్థాపించిన చతురామ్నాయ పీఠాలు.. భారతీయ ఆధ్యాత్మికతకు శక్తి కేంద్రాలు. జగద్గురు పీఠాలలో అత్యంత విశిష్టతను, ప్రాముఖ్యతను సంతరించుకున్నది దక్షిణామ్నాయ శృంగేరీ శారదా�
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంపై ప్రతిపక్ష పార్టీలతోపాటు శంకరాచార్య పీఠాధిపతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బీజేపీ ఓ రాజకీయ ప్రచారంగా మార్చిందని ధ్వజమెత్త
కేంద్రంలో బీజేపీ సర్కార్ను గద్దె దించే లక్ష్యంతో జతకట్టిన విపక్ష కూటమి ‘ఇండియా’ పరిస్థితి కప్పల తక్కెడలా తయారైంది. ఏ అంశంపైనా కూటమి పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కూటమిలో ఉన్న పార్టీలు ‘ఎవరికి వా
వేదాలు ప్రవచించిన ధర్మమే సనాతన ధర్మం! అసలు ‘సనాతన’ అన్న పదానికి అర్థం తెలిసిన వాడెవడూ అంత తెలివి తక్కువగా మాట్లాడడు. ‘పురాతన’ అంటే జరిగిపోయింది, భూతకాలం. ఆ పదంలోంచే పురాణం అన్న పదం వచ్చింది.
Udhayanidhi Stalin | ‘సనాతన ధర్మం’ డెంగ్యూ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మత, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. స్టాలిన్ వ్యాఖ్యల