బెంగళూరు, ఫిబ్రవరి 2: హిందూ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్కు బెంగళూరు కోర్టు సమన్లు జారీ చేసింది.
బెంగళూరుకు చెందిన పరమేశ్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదుపై మార్చి 4న వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలంటూ ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశించింది.